త్రి భాషా విధానం రాజ్యాంగంలో ఎక్కడుంది: స్టాలిన్
కేంద్ర నిధులు నిలిపివేస్తామని చెప్పడం బ్లాక్ మెయిల్ అని ఆగ్రహం;
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం కింద త్రిభాషా సూత్రాని అమలు చేసే వరకూ నిధులు నిలిపివేస్తామని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ వారణాసిలో శనివారం విలేకరులతో మాట్లాడిన వీడియో క్లిప్ ను ట్యాగ్ చేస్తూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. తమిళనాడు రాజ్యాంగ నిబంధనలన అనుగుణంగా ఉండాలని, మూడుభాషా విధానం చట్టబద్దమైన పాలన అని ప్రధాన్ చెప్పినట్లు ఉటంకించారు.
"They have to come to the terms of the Indian Constitution" என்கிறார் ஒன்றியக் கல்வி அமைச்சர். மும்மொழிக் கொள்கையை 'rule of law' என்கிறார்.
— M.K.Stalin (@mkstalin) February 16, 2025
இந்திய அரசியலமைப்புச் சட்டத்தின் எந்தப் பிரிவு மும்மொழிக் கொள்கையைக் கட்டாயமாக்குகிறது? எனக் கல்வி அமைச்சரால் கூற முடியுமா?
மாநிலங்களால்… pic.twitter.com/NtbYkV4FZK