విద్యావ్యవస్థ దారుణంగా వుంది-జగన్

"అమాత్యా మేలుకో .." అంటూ వైసీపీ అధినేత ట్వీట్;

Update: 2025-06-29 13:44 GMT

ఏపీ వ్యాప్తంగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.ఇందుకు ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు.ఈసెట్ రిజల్ట్ వచ్చి 45 రోజులు అవుతున్నా, కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని విమర్శించారు.ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో అడ్మిషన్ కోసం 31 వేల మంది ఎదురు చూస్తున్నారన్నారు.  "అమాత్యా మేలుకో ..పప్పూ నిద్ర వదులు"అంటూ జగన్ ట్వీట్ చేశారు.

Similar News