నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

Update: 2024-06-04 02:23 GMT
Live Updates - Page 7
2024-06-04 07:58 GMT

14 వ రౌండ్ పూర్తి అయ్యేసరికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 13791 మెజారిటీ తో ముందంజలో ఉన్నారు

2024-06-04 07:56 GMT

ఉరవకొండ ఫైనల్ రిజల్ట్


20, 804 మెజారిటీతో విజయం టిడిపి విజయం

2024-06-04 07:55 GMT

చిత్తూరు జిల్లా ఫలితాలు ఇలా..

పలమనేరు 10 రౌండ్ 10309

తంబళ్లపల్లె 6 రౌండ్ 2279

తిరుపతి 3 రౌండ్ 8767

సత్యవేడు 6 రౌండ్ 249

పూతలపట్టు 11 2రౌండ్ 9443

పుంగనూరు(వైకాపా) 14 రౌండ్ 6156

నగరి 6 రౌండ్ 19491

కుప్పం 8 రౌండ్ 15357

చిత్తూరు 12 రౌండ్ 11987

2024-06-04 07:55 GMT

తిరుపతి నాలుగో రౌండ్ అసెంబ్లీ ఫలితాలు

వైసిపి అభినయ రెడ్డి

11746

జనసేన ఆరని శ్రీనివాసులు

22232

జనసేన లీడ్

10486

2024-06-04 07:54 GMT

కేతిరెడ్డి ముందంజ

ధర్మవరం 13వ రౌండ్ పూర్తయ్యేసరికి 5979 ఓట్లతో ముందంజలో ఉన్న కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

2024-06-04 07:52 GMT

నా అంచనా తప్పయింది: వేణుస్వామి

మరోసారి తాను ప్రెడిక్షన్స్ చెప్పనని వేణుస్వామి చెప్పారు. ‘‘ఎన్నికల ఫలితాల గురించి నేను ఇచ్చిన  ప్రెడిక్షన్‌లో మోదీ ప్రాభల్యం తగ్గుందని చెప్పాను. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పాను. నేను నా విద్యను అనుసరించి ఈ ప్రెడిక్షన్స్ చెప్పడం జరిగింది. వీటిలో మోదీ ప్రాభల్యం తగ్గి ఒకటి జరిగింది. రెండోది తప్పింది. సాధారణంగా జాతకాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే నేను ప్రెడిక్షన్ చేప్పడం జరుగుతుంది. అప్పటి నుంచి నన్ను విమర్శిస్తున్న వారు నన్నే లక్ష్యంగా చేశారు. నా ప్రెడిక్షన్ తప్పయిందని నేను ఒప్పుకుంటున్నాను’’ అని వివరించారు.

2024-06-04 07:44 GMT

మరికాసేపట్లో కాకినాడ రాబోతున్న పవన్ కళ్యాణ్ ఎస్పీ ఆఫీస్ పెరేడ్ గ్రౌండ్ లో హెలిపేడ్ పర్మిషన్ తీసుకున్న పవన్ కళ్యాణ్

2024-06-04 07:43 GMT

ఏలూరు జిల్లా ఇదీ పరిస్థితి

ఏలూరు అసెంబ్లీకి 9 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి నానికి 31315 ఓట్లు పోలవ్వగా, టిడిపి అభ్యర్థి చంటి కి 57261 ఓట్లు పోలయ్యాయి.

ఉంగుటూరు అసెంబ్లీకి రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి వాసు బాబుకి 31887 ఓట్లు పోలవ్వగా, జనసేన అభ్యర్థి ధర్మరాజుకు కి 46822 ఓట్లు పోలయ్యాయి.

కైకలూరు అసెంబ్లీకి 3 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి నాగేశ్వరరావుకు 9957 ఓట్లు పోలవ్వగా, బిజెపి అభ్యర్థి కామినేని కి 17314 ఓట్లు పోలయ్యాయి.

నూజివీడు అసెంబ్లీకి 9 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి అప్పారావుకు 46443 ఓట్లు పోలవ్వగా, టిడిపి అభ్యర్థి పార్థసారథి కి 43540 ఓట్లు పోలయ్యాయి.

చింతలపూడి అసెంబ్లీకి 15 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి విజయరాజుకు 68400 ఓట్లు పోలవ్వగా, టిడిపి అభ్యర్థి రోషన్ కి 92444 ఓట్లు పోలయ్యాయి.

పోలవరం అసెంబ్లీకి 8 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి రాజ్యలక్ష్మి కి 41054 ఓట్లు పోలవ్వగా, జనసేన అభ్యర్థి బాలరాజుకు 42354 ఓట్లు పోలయ్యాయి.

దెందులూరు అసెంబ్లీకి 6 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసిపి అభ్యర్థి అబ్బాయి చౌదరికి 29165 ఓట్లు పోలవ్వగా, టిడిపి అభ్యర్థి చింతమనేనికి 36057 ఓట్లు పోలయ్యాయి

2024-06-04 07:41 GMT

రాజీనామాకు జగన్ సిద్ధం

కాసేపట్లో రాజ్‌భన్‌కు చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్. గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు మరికాసేపట్లో తన రాజీనామానాకు అందించనున్నట్లు సమాచారం.

2024-06-04 07:23 GMT

పిఠాపురంలో పవన్ ప్రభంజనం

పిఠాపురంలో పవన్ ప్రభంజనం నడుస్తోంది. కౌంటింగ్ ప్రారంభం నుంచి ఆధిక్యంతో దూసుకెళ్తున్న పవన్ కల్యాణ్.. తొమ్మిదో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి 61వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Tags:    

Similar News