నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

Update: 2024-06-04 02:23 GMT
Live Updates - Page 10
2024-06-04 06:24 GMT

ఏపీ ఎన్నికల్లో తొలి విజయం టీడీపీదే..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయం నమోదు చేసింది. రాజమహేంద్రవరం (గ్రామీణం) టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 63,056 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

2024-06-04 06:20 GMT

రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం.. 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు

2024-06-04 06:17 GMT

రాయలసీమ జిల్లాలోని 52 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కూటమి అభ్యర్థులు 40 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆదిత్యంలో కొనసాగుతున్నారు.

2024-06-04 06:12 GMT

చిత్తూరులో మూడో రౌండ్ ముగిసేసరికి..


టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ కు 18388, మంత్రి ఆర్కే రోజాకు 10376 ఓట్లు వచ్చాయి. మంత్రి ఆర్కే రోజా వెనుకంజలో ఉన్నారు. 812 ఓట్లతో టిడిపి ఆదిక్యం

2024-06-04 06:10 GMT

అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ స్థానానికి10 రౌండ్లు పూర్తి. టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్

12206 మెజారిటీ లో ఉన్నారు.

సింగనమల ఆరు రౌండ్ పూర్తి

3006 మెజారిటీ

టిడిపి ముందంజ

2024-06-04 06:09 GMT

కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన జమ్మలమడుగు వైసిపి అభ్యర్థి సుధీర్ రెడ్డి

2024-06-04 06:09 GMT

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో 8 రౌండ్లు పూర్తి అయ్యేసరికి టీ డీ పీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యర్థి చింతల రామ చంద్ర రెడ్డి పై 7844 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు

2024-06-04 06:09 GMT

కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే..


8వ రౌండ్ పూర్తి ముగిసేసరికి 8260 ఓట్ల మెజార్టీతో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి..

వైఎస్ఆర్సీపీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: 36612

టిడిపి సుగవాసి బాలసుబ్రమణ్యం: 28352

2024-06-04 06:06 GMT

వెంకటగిరి అసెంబ్లీ ఎనిమిదో రౌండ్ ఫలితాలు


రామకృష్ణ టీడీపీ

36271

రామ కుమార్ రెడ్డి వైసిపి

34591

1680 లీడ్ టిడిపి రామకృష్ణ


గూడూరు అసెంబ్లీ 8 రౌండ్ ఫలితాలు

సునీల్ కుమార్ టిడిపి

41635

మురళీధర్ వైసిపి

27124

సునీల్ కుమార్ టిడిపి ఆధిక్యం

14,511

నాల్గవ రౌండ్ శ్రీకాళహస్తి అసెంబ్లీ ఫలితాలు

మధుసూదన్ రెడ్డి వైసీపీ

12830

సుధీర్ రెడ్డి టిడిపి

21029

టిడిపి సుధీర్ రెడ్డి ఆధిక్యం

8,199

2024-06-04 06:05 GMT

కదం తొక్కుతున్న కన్నా లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి నియోజకవర్గం 6 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కూటమి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ 13119 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

మంత్రి అంబటి రాంబాబు వార్డులో కూడా కన్నా కు 470 ఓట్ల మెజార్టీ లభించింది.

సత్తెనపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ బూతులో కన్నా కు 460 ఓట్లమెజార్టీ

Tags:    

Similar News