తెలంగాణలో మరోసారి ఐఏఎస్ ల బదిలీలు

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది.

By :  Vanaja
Update: 2024-08-03 07:57 GMT

తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది. 8 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ శాంతి కుమారి పేరిట శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ : టీ.కె.శ్రీదేవి

డిజాస్టర్ మేనేజ్ మెంట్ జాయింట్ సెక్రటరీ: హరీష్

హాకా ఎండీ: కె. చంద్రశేఖర్ రెడ్డి

మార్క్ ఫెడ్ ఎండీ: శ్రీనివాస్ రెడ్డి

పురపాలక శాఖ డిప్యూటీ సెక్రటరీ: ప్రియాంక

రవాణా, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ : వికాస్ రాజ్

వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ గా రిజ్వీకి అదనపు బాధ్యతలు

మార్కెటింగ్ శాఖ కమిషనర్ గా ఉదయ్ కు అదరనపు బాధ్యతలు

Tags:    

Similar News