హైదరాబాద్ శివార్లలో జనం భయం..భయం, ఎందుకంటే...
ఆవాసాలు ధ్వంసం...ఆహారం, నీళ్ల కరువుతో అలమటిస్తున్నాయి...;
హైదరాబాద్ నగరం శివార్లలో నలువైపులా ఉన్న ఎతైన చెట్లతో కూడిన అడవులు, కొండలు, గుట్టల్లో చిరుతపులులు, ఇతర వన్యప్రాణుల ఆవాసాలు లెక్కకు మించి ఉండేవి. నగర శివారు ప్రాంతాల్లో పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం కొండలు, గుట్టలను డైనమెట్లతో పేలుస్తూ చదును చేస్తుండటంతో ఆ చప్పుళ్లకు చిరుతలు జనవాసాల్లోకి వస్తున్నాయి.(Leopards Enter Hyderabad City) మరో వైపు నగర శివారు ప్రాంతాల్లో కొండలు, గుట్టలను చదును చేసి, చెట్లను కొట్టివేస్తుండటంతో చిరుతలు ఆహారం, నీటి కొరత ఏర్పడింది. చిరుత పులులు వేటాడేందుకు జింకలు, ఇతర వన్యప్రాణులు లేక ఆహారం కోసం జనవాసాల్లోని మేకలు, పశువులపై దాడి చేస్తున్నాయి. శివార్లలో ప్రకృతి విధ్వంసం వల్ల చిరుత పులులు జనవాసాలపై పడటంతో జనం తీవ్ర భయాందోళనలు (Hyderabad People Afraid)చెందుతున్నారు.
బాలాపూర్ ప్రాంతంలో...
నిజామాబాద్ జిల్లాలో...
తిరుమల ఘాట్ రోడ్డులో...
ఆహారం, నీళ్ల కోసం చిరుతలు జనవాసాల్లోకి...