పల్లాకు చంద్రబాబు, పవన్ కల్యాణ్,లోకేష్ల ఓదార్పు
అనారోగ్యంతో కన్నుమూసిన పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం.;
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన విశాఖపట్నం కేర్ ఆసుపత్రిలో విచికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం తుది శ్వాస విడిచారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తండ్రి గారు, మాజీ శాసనసభ్యులు పల్లా సింహాచలం గారి మరణం విచారకరం. 1994లో నాటి విశాఖపట్నం-2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ... పల్లా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని… pic.twitter.com/fc3yvMRVlr
— N Chandrababu Naidu (@ncbn) June 7, 2025
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం గారి మృతిపట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. 1989 నుంచి తెలుగుదేశం పార్టీకి ఆయన సేవలందించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం-2 ఎమ్మెల్యేగా విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధికి… pic.twitter.com/NfgZmCpONI
— Lokesh Nara (@naralokesh) June 7, 2025