బలవంతంగా వైసీపీకి ఓటు వేయించిన అధికారి భీమవరంలోని... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

బలవంతంగా వైసీపీకి ఓటు వేయించిన అధికారి

భీమవరంలోని పోలింగ్ కేంద్రంలో అమానుష చర్య బయటపడింది. ఓటు వేయడానికి వెళ్లిన ఓటరు చేత సదరు అధికారి బలవంతంగా వైసీపీకి ఓటు వేయించారు. అదేంటని ప్రశ్నిస్తే అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలను తనను కొట్టారని సదరు ఓటరు వాపోతున్నారు. దీనిపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి కొమ్ముకాసే ఇటువంటి అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఈసీని కోరుతోంది.

Update: 2024-05-13 10:08 GMT

Linked news