పోలింగ్ కేంద్రాలను సందర్శించిన దానం నాగేందర్ ... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన దానం నాగేందర్

సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్.. బోరబండలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలు కూడా ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.

Update: 2024-05-13 09:54 GMT

Linked news