ఐపీఎస్, మాజీ ఐపీఎస్‌లపై ఈసీకి ఫిర్యాదు ఐపీఎస్‌... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

ఐపీఎస్, మాజీ ఐపీఎస్‌లపై ఈసీకి ఫిర్యాదు


ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐపీఎస్‌ ఆర్పీ ఠాకూర్‌పై వైసీపీ.. ఈసీకి ఫిర్యాదు చేసింది. వారు టీడీపీకి అనుకూలంగా పనిచేసేలా ఎన్నికల సిబ్బందిని ప్రభావితం చేస్తున్నారని, మంగళగిరి టీడీపీ ఆఫీస్‌ వేదికగా అధికారులను బెదిరిస్తున్నారని, టీడీపీ ఆఫీస్‌లో కూర్చొని జిల్లాల పోలీసు అధికారులకు ఫోన్లు చేస్తున్నారని, టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ తన ఫిర్యాదులో పేర్కొంది.

Update: 2024-05-13 08:01 GMT

Linked news