వైసీపీ, టీడీపీ మధ్య రాళ్ల దాడిఅనంతపురం జిల్లా... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

వైసీపీ, టీడీపీ మధ్య రాళ్ల దాడి


అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసిపి, టిడిపి కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. పట్టణంలోని ఓం శాంతి నగర్‌లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, టిడిపి అభ్యర్థి జెసి అస్మిత్ రెడ్డి లు పరస్పరం ఎదురుపడ్డారు. ఇరు వర్గాలు మధ్య మాటామాటా పెరగడంతో ఒక్కసారిగా ఉన్నట్లుండి రాళ్ళు రువ్వారు. రాళ్ల దాడిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకి సైతం దెబ్బలు తగినట్లు తెలుస్తోంది

Update: 2024-05-13 07:17 GMT

Linked news