ఓటేసిన అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

ఓటేసిన అచ్చెన్నాయుడు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని నిమ్మడ గ్రామం జెడ్‌పీహెచ్ఎస్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కుటుంబ సమేతంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఆయనతో పాటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు.

Update: 2024-05-13 07:13 GMT

Linked news