రాయలసీమలో రెచ్చిపోతున్నముఠాలు ఆంధ్రప్రదేశ్... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

రాయలసీమలో రెచ్చిపోతున్నముఠాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజ్వరిల్లిన ముఠా కక్షలు. రాయలసీమలో పలు చోట్ల అల్లర్లు, కొట్లాటలు. కర్నూలు, కడప, అనంపురం, చిత్తూరు జిల్లాలలో ఈరోజు ఉదయం నుంచి అక్కడక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. మొత్తం 52 మంది ఎమ్మెల్యేలు ఉన్న రాయలసీమలోని నాలుగు జిల్లాలలో టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం కొట్లాటలకు దిగాయి.

Update: 2024-05-13 06:13 GMT

Linked news