పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత గుంటూరు జిల్లా మాచర్ల... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..

పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటాల, రెంటాల పాడు, ధూళిపాల గ్రామాల్లో పోలింగ్‌కు ముందే ఆ పోలీస్ స్టేషన్ల వద్ద వైఎస్ఆర్సిపి, టిడిపి మద్దతుదారులు పరస్పరదారులకు పాల్పడ్డారు. కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడుతూ ఘర్షణలకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గత ఎన్నికల్లో కూడా ఈ కేంద్రాల్లో ఘర్షణలు జరిగాయి. వెంటనే స్పందించిన జిల్లా ఎన్నికల అధికారులు అదనపు బలగాలను తరలించి పరిస్థితి చక్కదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ గొడవలపై కూడా ఎలక్షన్ కమిషన్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Update: 2024-05-13 03:04 GMT

Linked news