విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతున్న తిరుమలగిరులు!
x

విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతున్న తిరుమలగిరులు!


తిరుమల శ్రీవారికి అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించనుంది..


ఈ సందర్భంగా తిరుమలలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణలు చేపట్టారు .




ఇందులో భారీ దేవతామూర్తులు కటౌట్లు పలు ప్రాంతాల్లో చెట్లకు ఎల్ఈడి బల్బులతో సుందరంగా అలంకరించారు విద్యుత్ దీప కాంతులతో తిరుమలగిరిలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.



ఈ విద్యుత్ అలంకరణ పనులు పూర్తిస్థాయి లో ఏర్పాటుచేసి భక్తులను కనువిందు చేసేలా విద్యుత్ అలంకరణలు చేపడుతున్నామని టీటీడీ విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.



Read More
Next Story