
కంకర టిప్పర్ కింద హాహాకారాలు చేస్తున్న మహిళలు
అయ్యో, ఇంత ఘోరమా.. ఈ ఫోటోలు చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు!
కంకర కింద చావు కేకలు, కన్నీటి దృశ్యాలు ఎన్నో...
ఇప్పుడీ ప్రాంతం ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది. అయినవాళ్ల కోసం వెతుకులాట సాగుతోంది.. ఎటుచూసినా రోదనలే.. ఆక్రందనలే..
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ.. సోమవారం వేకువ ఝాము.. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంకర లోడుతో టిప్పర్ లారీ వేగంగా దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టి.. ఆపై బస్సుపై బోల్తా పడింది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మరణించారు. కంకరలో కూరుకుపోయి ప్రయాణికులు రక్షించామంటూ ఆర్తనాధాలు చేశారు. మరికొందరు విగతజీవిగా సీట్లలోనే ఉండిపోయారు. ఘటనా స్థలంలో దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.
చనిపోయిన వారి వివరాల సేకరణలో పోలీసులు..
ప్రయాణీకుల వివరాల సేకరణలో..
ప్రమాదం జరిగిందిలా..
కంకర లారీ ఢీ కొన్న తర్వాత పరిస్థితి..
కంకర కింద ఆర్తనాథాలు చేస్తున్న మహిళల్ని కాపాడుతున్న పోలీసులు
ప్రమాద స్థలంలో కంకరను తొలగిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
కంకర లారీని క్రేన్ తో తొలగిస్తున్న దృశ్యం
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న చిత్రం
మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలన
క్షతగాత్రులను పరామర్శిస్తున్న మంత్రి
ప్రమాదం జరిగిన స్థలంలో గుమికూడిన జనం
Next Story

