తెలంగాణాలో 15 మంది IPS ఆఫీసర్లు బదిలీ
x

తెలంగాణాలో 15 మంది IPS ఆఫీసర్లు బదిలీ

తెలంగాణ ప్రభుత్వం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది.


తెలంగాణ ప్రభుత్వం 15 మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. రాచకొండ పోలీస్ కమిషనర్‌గా జి సుధీర్ బాబు తిరిగి వచ్చారు.

బదిలీల వివరాలు...

ఏసీబీ డైరక్టర్గా తరుణ్ జోషి

సౌత్, వెస్ట్ డీసీపీగా చంద్రమోహన్

ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి

వరంగల్ ఏజీగా చంద్రశేఖర్

వనపర్తి ఎస్పీగా ఆర్ గిరిధర్

శాంతిభద్రతల అదనపు డీజీగా మహేష్ భగవత్

రాచకొండ సీపీగా సుధీర్ కుమార్

గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంధ్ర

హైదరాబాద్ మల్టీ 1 జోన్ ఐజీగా చంద్రశేఖర్

హైదరాబాద్ జోన్2 ఐజీ గా సత్యనారాయణ

CARహెడ్ క్వార్టర్స్ డీసీపీగా రక్షిత మూర్తి

హోంగార్డ్స్,ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా

టీఎప్పీఎస్సీ బెటాలియన్ ఏడీజీ గా సంజయ్ కుమార్

పోలీస్ పర్సనల్ అదనపు డీజీ గా విజయ్ కుమార్

రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా కే. రమేష్ నాయుడు

Read More
Next Story