
విద్యావ్యవస్థ దారుణంగా వుంది-జగన్
"అమాత్యా మేలుకో .." అంటూ వైసీపీ అధినేత ట్వీట్
ఏపీ వ్యాప్తంగా విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు.ఇందుకు ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు.ఈసెట్ రిజల్ట్ వచ్చి 45 రోజులు అవుతున్నా, కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదని విమర్శించారు.ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో అడ్మిషన్ కోసం 31 వేల మంది ఎదురు చూస్తున్నారన్నారు. "అమాత్యా మేలుకో ..పప్పూ నిద్ర వదులు"అంటూ జగన్ ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2025
Next Story