
మోదీ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి
అమరావతిలో సభా ప్రాంగణాన్ని అద్బుతంగా తయారు చేశారు.
అమరావతి నిర్మాణ పనులు పునఃప్రాంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వస్తున్న సందర్భంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేపట్టారు. సభా ప్రాంగణం అంతా సిద్ధమైంది. సభలో కూర్చునే ప్రజలకు ఎండ వేడి నుంచి, శగ నుంచి, ఉక్క పోత నుంచి సేదదీరుతూ ప్రధాని మోదీ ఉపన్యాసం శ్రద్ధగా వినేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వందల సంఖ్యలో పెద్ద పెద్ద కూలర్లను ఏర్పాటు చేశారు.
సీటింగ్ అరేంజ్మెంట్స్
ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ
మోదీ సభ ప్రధాన వేదిక
గ్యాలరీల వారీగా సీటింగ్ అరేంజ్మెంట్స్
గురువారం రాత్రి విద్యుత్ కాంతుల్లో సభా ప్రాంగణం