తిరుమల శ్రీవారికి భారీ విరాళం
x

తిరుమల శ్రీవారికి భారీ విరాళం

సైకిల్స్ ఆఫ్ ఇండియా సంస్థ 100 సైకిళ్లు విరాళం


తిరుమల శ్రీవారికి గురువారం చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియా సంస్థ 100 సైకిళ్లు విరాళంగా అందజేసింది. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆ కంపెనీ ప్రతినిధులు సైకిళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ రామ కృష్ణ, ఇన్ ఛార్జ్ డిఐ హరి బాబు పాల్గొన్నారు.



Read More
Next Story