బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా

ఓపెనర్లుగా వచ్చిన లౌరా, తాజ్మిన్ బ్రిట్జ్

బౌలింగ్ చేస్తున్న ఠాకూర్

అంతకుముందు ఇండియా..

నిర్ణీత 50 ఓవర్లలో టీమ్‌ ఇండియా 7 వికెట్లు నష్టపోయి 298 పరుగులు చేసింది

నాడిన్ డి క్లెర్క్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి

దీప్తి శర్మ (58) చివరి బంతికి, రెండు పరుగులు తీసే ప్రయత్నంలో రన్‌అవుట్‌

Read More
Next Story