పూర్నియాలోని స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్ రెండో విడత పోలింగ్లో భాగంగా పూర్నియాలోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు.
పూర్నియాలోని స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీహార్ రెండో విడత పోలింగ్లో భాగంగా పూర్నియాలోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు.