జవాను మరణంపై చంద్రబాబు సంతాపం


"శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుడు దేశ రక్షణలో మరణించడం బాధాకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళీ నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పోస్ట్ చేశారు.

Read More
Next Story