మేం మధ్యవర్తులం మాత్రమే.. సింధూ నీటి ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్


తాజా ఉద్రిక్తల మధ్య పాకిస్థాన్‌తో ఉన్న సింధూ నది నీటి ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీనిపై తాజాగా వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అంజయ్ బంగా స్పందించారు. ‘‘ఈ ఒప్పందం విషయంలో మేము సంధానకర్తలం మాత్రమే. అంతకుమించి మేము జోక్యం చేసుకోలేం. ఈ సమస్యలో వరల్డ్ బ్యాంక్ జోక్యం చేసుకుంటుందని, సమస్యను పరిస్కరిస్తుందంటూ అనేక వార్తలు ప్రచారమవుతున్నాయి. కానీ మేము కేవలం సంధాన కర్తలమే’’ అని పునరుద్ఘాటించారు.

Read More
Next Story