క్షతగాత్రులను పరామర్శించిన సీఎం ఒమర్ అబ్దుల్లా


పాకిస్థాన్ దాడుల్లో గాయాలైన వారిని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పరామర్శించారు. పూంచ్ ప్రాంతంలో పాకిస్థాన్ దాడుల్లో గాయపడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అధికారులు. వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఒమర్.. అధికారులకు ఆదేశాలిచ్చారు.

Read More
Next Story