తరలి వెళ్తున్న జమ్మూకశ్మీర్ వాసులు
జమ్మూకశ్మీర్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. సరిహద్దులో భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్లోని సరిహద్దు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. బోర్డర్ ప్రాంతాలంతా బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్న క్రమంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story