కాల్పుల విరమణకు ఇండియా, పాక్ ఓకే: ట్రంప్


భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు అంగీకారం తెలపడం మంచి పరిణామమన్నారు. ‘‘రాత్రంతా చర్చలు జరిపిన తర్వాత ఇండియా, పాక్ కాల్పుల విరమణకు ఓకే చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు దేశాలు కామన్‌సెన్స్, మంచి మేధావితనాన్ని వినియోగించినందుకు ధన్యవాదాలు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.


Read More
Next Story