ఆపరేషన్ సింధూర్‌పై ప్రత్యేక పార్లమెంటు సమావేశం నిర్వహించాలని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ మాత్రం ఆల్‌పార్టీ మీటింగ్ నిర్వహించాలని కోరారు.

Read More
Next Story