ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయంపై రేణుదేశాయ్ స్పందించారు. “ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను” అంటూ ఇన్ స్టాలో షేర్ చేశారు.

Read More
Next Story