లోక్‌సభ స్థానాల్లో కూడా కూటమిదే హవా


అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన కూటమి.. లోక్‌సభ స్థానాల్లో కూడా తమ మార్క్‌ చూపిస్తోంది. మొత్తం 25 స్థానాలకుగానూ 16 సీట్లలో టీడీపీ, జనసేన 2 సీట్లలో, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. వైసీపీ మాత్రం కేవలం 4 సీట్లలోనే ఆధిక్యం కనబరుస్తోంది.

Read More
Next Story