మూడు ఎంపీ స్థానాలకే వైసీపీ పరిమితం


కడప, రాజంపేట అరకు, ఒంగోలు స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్లమెంటు అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. మిగతా 21 పార్లమెంటు స్థానాల్లో టిడిపి కూటమి అభ్యర్థులు ఆదిత్యంలో కొనసాగుతున్నారు.

Read More
Next Story