స్పష్టమైన ఆధిక్య దిశగా టీడీపీ


మొదటి రౌండ్లో వైఎస్ఆర్సిపి 15, టిడిపి 90 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. మొదటి రౌండు జరిగేసరికి రాష్ట్రంలో మంత్రులు ఉషశ్రీ చరణ్, పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి, నగిరి లో ఆర్కే రోజా, గుంటూరు వెస్ట్ ల విడుదల రజిని, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, ఆముదార వలసలు స్పీకర్ తమ్మినేని సీతారాం వెనుకంజలో ఉన్నారు

Read More
Next Story