మొదలైన కౌంటింగ్


ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓట్ల లేక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. అసెంబ్లీ సహా లోక్‌సభ ఓట్ల లెక్కింపు కూడా ఒకేసారి చేయనున్నట్లు ఇప్పటికే ఈసీ ప్రకటించింది. ప్రణాళిక ప్రకారమే లెక్కింపు జరుగుతుందని అధికారులు చెపతున్నారు. కాగా తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఉదయం 8:30 గంటల తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభించనున్నారు.

Read More
Next Story