ఏపీలో ముగిసిన పోలింగ్..



ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది.. అయితే, 6 గంటలలోపు క్యూలైన్‌లో ఉన్నవారందరికీ ఓటువేసే అవకాశం కల్పించనున్నారు అధికారులు.. ఇప్పటికీ చాలా పోలింగ్‌ కేంద్రాల్లో భారీగా క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి.. సాయంత్రం 5 గంటల వరకే దాదాపు 70 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. పోలింగ్‌ పూర్తి అయ్యే సరికి ఓటింగ్‌ శాతం మరింత పెరగనుంది.

Read More
Next Story