ఓట్లు మిగిలి ఉన్నా పోలింగ్ నిలిపివేత


వినుకొండ శావల్యాపురం మండలం కారుమంచిలో అధికారుల నిర్వాకం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. దాదాపు 200 ఓట్లు మిగిలి ఉన్నా పోలింగ్‌ను నిలిపివేశారు. వీవీ ప్యాట్లు అయిపోయాయని, ఛార్జింగ్ లేదంటూ కుంటి సాకులు చెప్పారని ఓటర్లు వెల్లడించారు.

Read More
Next Story