ఆంధ్రలో సాయంత్రం 5 గంటల వరకు 68.04 శాతం పోలింగ్


ఆంధ్రలో అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా జీడీ నెల్లూరులో అత్యధికంగా 79.90శాతం, అత్యల్పంగా కురుపాలంలో 52శాతం నమోదైంది.

అదే విధంగా లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా చిత్తూరులో 75.60 శాతం, అత్యల్పంగా అరకులో 58.20శాతం పోలింగ్ నమోదయింది.

Read More
Next Story