ఓటమి భయంతోనే ఘర్షణలు: బోడే ప్రసాద్

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య భారీ ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణలపై పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ ఘాటుగా స్పందించారు. ఓటమి భయంతోనే వైసీపీ ఇలా కొట్లాటలు, ఘర్షణలకు దిగుతోందని ఆరోపించారు. గొడవలతో పోలింగ్‌ను అడ్డుకోవాలని వైసీపీ కుట్ర పన్నుతోందన్నారు.

Read More
Next Story