పోలింగ్ అధికారిపై దాడి

గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ అధికారిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఓ వృద్ధ ఓటరు తన ఓటును టీడీపీకి వేశారనే అనుమానంతో పోలింగ్ అధికారిపై దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులతో విరుచుకుపడి సదరు అధికారిని బయటకు పంపించేశారు.

Read More
Next Story