తిరుపతిలో గాలిలోకి కాల్పులు

తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బ్ారహ్మణ కాలువ గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షన జరిగింది. వారిని అదుపు చేయడానికి సీఆర్పీఎప్ సిబ్బంది ప్రయత్నించారు. అందులో భాగంగానే గాలిలోకి కాల్పులు జరిపారు.

Read More
Next Story