120 దాటిన హింసాత్మక ఘటనలు

పోలింగ్ సమయంలో హింసాత్మక ఘటనలు 120కిపైగా నమోదయ్యాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు చేశారు. మరో 11 ఫిర్యాదులను ఈసీకి అందించనున్నట్లు టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వైసీపీ నేతలే హింసకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు.

Read More
Next Story