టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య కొట్లాట

బాపట్ల జిల్లా చీరాల మండలం గవినివారి పాలెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర కొట్లాట జరిగింది. చీరాల నియోజకవర్గానికి కూటమి తరపున పోటీ చేస్తున్న ఎం కొండయ్య.. గవినివారిపాలెంట్ పోలింగ్ కేంద్రాలను సందర్శించానికి వెళ్లారు. ఆ సమయంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షన జరిగింది. కర్రలతో కొట్టుకున్నారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.

Read More
Next Story