పోలీసులకే కరువైన రక్షణ

ఆంధ్రలో పోలింగ్ సమయంలో పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఏకంగా ఎస్‌పీ వాహనంపైనే గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల వర్షం కురిపించారు. పోలీసుల సిబ్బందిపై కూడా రాళ్లు విసిరిన ఘటన తాడిపత్రిలో చోటు చేసుకుంది.

Read More
Next Story