కిషన్ రెడ్డి, కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలి: నారాయణ

కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కేటీఆర్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఐ నారాయణ కోరారు. బాధ్యతాయుత వ్యక్తులే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం బాధాకరం అని అన్నారు.


Read More
Next Story