ఓటు హక్కు వినియోగించుకున్న పెద్దిరెడ్డి


చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం ఎర్రాతి వారి పల్లెలో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు


Read More
Next Story