అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో పుల్లంపేట మండలం దళ్లాయి పల్లె పోలింగ్ బూత్‌పై దుండగులు దాడి చేశారు. ఈవీఎంలను బద్దలు కొట్టారు.


Read More
Next Story