తిరుపతి అసెంబ్లీ స్థానంలో ఉన్న జగన్మాత చర్చి సమీపంలోని పోలింగ్ కేంద్రంలో దొంగ ఓటర్లను పట్టుకున్న బిజెపి నాయకులు. ఐదుగురు దొంగ ఓటర్లను గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఉదయమే దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నించడంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story