చిత్తూరులో దొంగఓటు కలకలం

కుప్పం నియోజకవర్గంలోని 163వ పోలింగ్ బూత్‌లో తన ఓటు ఎవరో వేశారని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఓట్లను నివారించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది. ఐదేళ్లకు ఒకసారి వచ్చే అవకాశాన్ని కూడా వినియోగించుకోవడానికి వీలు లేకుండా చేస్తే ఎలా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.


Read More
Next Story