గిద్దలూరులోని బాయ్స్ హై స్కూల్ నందుగల 184 పోలింగ్ కేంద్రంలో ఇంకా పోలింగ్ మొదలు కాలేదు. ఈవీఎంలు మొరాయిస్తుండటమే ఇందుకు కారణం. దీంతో ఓటు వేయడానికి ఉదయాన్నే వచ్చిన వృద్ధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.



Read More
Next Story