ఓటేసిన విజయసాయి రెడ్డి    నెల్లూరు వైసీపీ ఎంపీ... ... ఆంధ్ర పోలింగ్.. లైవ్ అప్‌డేట్స్..
x


ఓటేసిన విజయసాయి రెడ్డి

నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు సరిగా లేవని, ఓటర్లను క్యూ లైన్లో పంపడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు.

పోలింగ్ కేంద్రాల దగ్గర అవసరమైన స్థాయిలో పోలీసు సిబ్బంది లేరని ఆయన కలెక్టర్‌కు, జీల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Read More
Next Story