విజయవాడ లయోలా కాలేజీ కేంద్రంలో కేశినేని చిన్న తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అయితే ఏడు గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పటికీ ఈవీఎం పనిచేయకపోవడంతో పదినిమిషాలు ఆలస్యం అయింది.

Read More
Next Story